Andhrapradesh

రాష్ట్ర ముఖ్యమంత్రి ని మర్యాదపూర్వకంగా కలిసి కర్నూల్ రేంజ్ ఇంచార్జ్ అనంతపురం రేంజ్ డీఐజీ, కర్నూలు జిల్లా ఎస్పీ.

Published

on

196 Views

రాష్ట్ర ముఖ్యమంత్రి ని మర్యాదపూర్వకంగా కలిసి కర్నూల్ రేంజ్ ఇంచార్జ్ అనంతపురం రేంజ్ డీఐజీ, కర్నూలు జిల్లా ఎస్పీ.

జగనన్న చేదోడు నాలుగవ విడత నగదు పంపిణీలో భాగంగా కర్నూలు జిల్లా , ఎమ్మిగనూరు పట్టణంకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా కు విచ్చేశారు.

ఈ సందర్భంగా గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి ని ఓర్వకల్లు ఎయిర్పోర్టులో కర్నూల్ రేంజ్ ఇంచార్జ్ అనంతపురం రేంజ్ డీఐజీ ఆర్.ఎన్ అమ్మి రెడ్డి ఐపియస్,ఎమ్మిగనూరు పట్టణంలో కర్నూల్ జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version