196 Viewsవిశాఖ సిటీ పోలీస్ కమిషనర్ రవిశంకర్ మంగళవారం విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్నారు. రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములను కలిసారు. పోలీస్ కమిషనర్ రవిశంకర్...
216 Viewsతెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు,నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా తెలుగుదేశంపార్టీ ఆదేశాల మేరకు ఈ రోజు కర్నూలు మరియు నంద్యాల జిల్లాల అధ్యక్షులు బి.టి.నాయుడు మరియు శ్రీ మల్లెల రాజశేఖర్ అధ్వర్యంలొ...
174 Viewsటిడిపి నేతలు మంత్రాలయం ఇంచార్జ్ పాలకుర్తి తిక్క రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నరవరామకాంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు పై అక్రమ అరెస్టును ఖండిస్తూ మేము సైతం అంటూ శాంతియుత ర్యాలీ. కర్నూల్ నగరంలో చేస్తున్న...
188 Views ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఆదేశాల మేరకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఆలూరు తాలూక తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరూ...
193 Viewsతెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉంచిన నేపథ్యంలో వారిని వెంటనే విడుదల చేయాలని ఈరోజు ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం...
188 Viewsఈ రోజు పరవాడ మండలం రావాడ పంచాయతీ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌ౹౹శ్రీ వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రావాడ పంచాయతీ లో ప్రారంభమైంది.,...
182 Viewsకృష్ణా జలాల అంశంపై కడపలో జరగననున్న అఖిలపక్ష సదస్సుకు సంబంధించిన పోస్టర్ల ఆవిష్కరణ సందర్భంగా మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కృష్ణా జలాల పున:పంపిణీ అంశంపై రేపు...
195 Viewsగడపగడప కు మన ప్రభుత్వం కార్యక్రమం లో కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్. జగనన్న ప్రభుత్వంలో అన్ని వర్గాలకు మేలు చేకూరుతోందని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో...
192 Viewsపేద వారి ఆరోగ్యం పట్ల చిత్త శుద్ధి ఉన్న ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ ప్రభుత్వం మాత్రమేనని నిరూపించామని నంద్యాల శాసనసభ్యులు శిల్పారవి రెడ్డి పేర్కొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా నంద్యాల మండలం...
183 Views ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో పలు సమస్యలపై గళం విప్పిన బిక్కవోలు మండలం జడ్పిటిసి,జిల్లామహిళా స్థాయి సంగం చైర్మన్ రొంగల పద్మావతి అప్పాజీ. ముందుగా జిల్లా...