193 Viewsదేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల ఇళ్ల వద్దకే వైద్య సేవలను అందిస్తున్నారని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పేర్కొన్నారు. వెల్దుర్తి మండలం కలగొట్ల గ్రామంలో ఈరోజు సురక్ష వైద్య...
189 Viewsప్రభుత్వ విద్యాసంస్థను నాశనం చేసిన సీఎం… పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షుడు బి.రామకృష్ణ కర్నూలు జిల్లా కు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సిఎం జగన్ ఏ మొఖం పెట్టుకొని ఎమ్మిగనూరుకు వస్తున్నారని...
265 Viewsకర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పాట్రాల్ల ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో మాధాపురం లో జరిగిన కళాజాత కార్యక్రమములో భాగంగా బ్యాంక్ మేనేజర్ బాలాజీ నాయక్ మాట్లాడుతూ ప్రతి రైతు కిసాన్ క్రెడిట్...
198 Viewsఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే.శ్రీమతి కోట్ల సుజాతమ్మ ఆదేశాల మేరకు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరిలో బుధవారం మధ్యాహ్నం 03.00 గంటలకు చిప్పగిరి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు...
189 Viewsరుద్రవరం మండల కేంద్రం మేజర్ పంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో రూ,17.50 లక్షల గడపగడపకు నిధులతో సిసి రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు సర్పంచ్ బైరి విజయలక్ష్మి, వైసిపి నాయకుడు బైరి బ్రహ్మం తెలిపారు. బుధవారం...
198 Viewsవైద్య శిబిరంలో ఏర్పాటుచేసిన స్టాల్స్ ను పరిశీలిస్తున్న డి ఎల్ డి ఓ జనార్ధన రావు. హౌసింగ్ పీడీ వెంకటసుబ్బయ్య. రుద్రవరం మండల పరిధిలోని కోటకొండ గ్రామంలోని ఎంపి యు పి స్కూల్ నందు...
168 Viewsకర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పర్యటన నిమిత్తం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన తెలిపారు.బుధవారం ఎమ్మిగనూరు వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక పై ముఖ్యమంత్రి...
189 Views29 న జరిగే సింహ గర్జన జయప్రదం చేయండి. సింహ గర్జన గోడపత్రికలు విడుదల చేస్తున్న నాయకులు. జనాభా దామాషా ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు దూదేకుల కులానికి చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని,...
187 Viewsకర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి. సిపిఐ సిపిఐ ఆధ్వర్యంలో దేవనకొండలో కరపత్రాల పంపిణీ, విస్తృత ప్రచారం. కర్నూలు జిల్లాను కర్నూలు జిల్లాగా ప్రకటించి, కరువు సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని, భారత కమ్యూనిస్టు...
185 Viewsనంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 34 వార్డు బీసీ కాలనీలో 157 రోజు వార్డు ఇన్చార్జి జాకీర్ హుస్సేన్ ఆధ్వర్యంలోగడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్...