260 Views కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు పర్యటనకు వచ్చిన ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని కలిసి వాల్మీకుల ST పునరుద్ధరణ అంశాన్ని ప్రస్తావించిన ఎంవీఆర్పీఎస్ రాష్ట్ర గౌరవాద్యక్షులు విజిఆర్ కొండయ్య ఆసమయంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ...
241 Viewsవాల్మీకులకు రాజకీయంగా పెద్దపీట వేసింది ముఖ్యమంత్రి జగనన్న వాల్మీకులకు మంచిచేసే వారిని గుండెల్లో పెట్టుకొంటాం.. బీసీలను బ్యాక్ బోన్ క్లాసులుగా తీర్చిదిద్దినది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వాల్మీకులకు రాజకీయంగా పెద్దపీట వేసింది...
202 Viewsడోన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక వైద్యసేవలు.. డోన్,నంద్యాల జిల్లా,అక్టోబర్, 20; డోన్ ప్రజలకు మరింత అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు.డోన్ పట్టణంలో ‘వాణి...
197 Viewsసభలో… సాగునీటి ప్రాజెక్టుల ఊసే లేదు. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి తనయుడు టిక్కెట్ కోసం ఉన్న ఆరాటం, నియోజకవర్గ అభివృద్ధిపై లేదు. జగనన్న చేదోడు పథకం కింద నాలుగో విడత కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముఖ్యమంత్రి వై.ఎస్....
198 Viewsరాష్ట్ర ముఖ్యమంత్రి ని మర్యాదపూర్వకంగా కలిసి కర్నూల్ రేంజ్ ఇంచార్జ్ అనంతపురం రేంజ్ డీఐజీ, కర్నూలు జిల్లా ఎస్పీ. జగనన్న చేదోడు నాలుగవ విడత నగదు పంపిణీలో భాగంగా కర్నూలు జిల్లా , ఎమ్మిగనూరు...
206 Viewsప్రభుత్వం సమాన న్యాయం చేయలేకపోతే దేవుడు వారిని శిక్షిస్తాడు. గుర్తుంచుకోండి వికలాంగులు కన్నీళ్లు ఎప్పుడూ వృధా కాదు.1వ & 2వ సచియాలంలో వికలాంగుల రిజర్వ్డ్ పోస్టులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇతర వర్గాలకు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్...
208 Viewsజగన్ రాక్షస క్రీడకు త్వరలోనే ముగింపు పలుకుతాం. జగన్ రెడ్డి నియంతృత్వానికి శుభం కార్డు వేస్తాం. సంఘీభావం తెలిపే వారి పై కేసులు పెట్టడం సిగ్గు చేటు.నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద...
200 Viewsరాయలసీమకు న్యాయ రాజధాని ఎక్కడ? శ్రీ బాగ్ ఒప్పందం అమలు పేరుతో రాయలసీమకు తీవ్ర అన్యాయం. కృష్ణ జలాల పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిన వాటిపై స్పందించని వైసిపి ప్రభుత్వం....
200 Viewsముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలి. సిఎం పర్యటన పై అన్ని సెక్టర్ ఇంచార్చ్ పోలీసు అధికారులకు భ్రీఫింగ్ చేసిన అనంతపురం రేంజ్ డీఐజీ, కర్నూల్ జిల్లా ఎస్పీ. కర్నూల్ రేంజ్ ఇంచార్జ్...
193 Views దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల ఇళ్ల వద్దకే సేవలను అందిస్తున్నారని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పేర్కొన్నారు. మద్దికేర మండలం పెరవలి గ్రామంలో ఇంటి ఇంటికి నీరు...