290 Views దేవనకొండ మండలం గద్దెరాల్ల గ్రామంలో ఉన్న ప్రసిద్ది గాంచిన మారెమ్మ అవ్వకి సంబంధించి ట్రస్ట్ ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ వారు నోటిఫికేషన్ ను ఇచ్చారు అయితే గ్రామంలో ఉన్న ప్రజలకు, పూజారులకు,ఉత్సవ...
291 Viewsప్రతి విద్యార్థికి ప్రత్యేక కరువు స్కాలర్ షిప్ ద్వారా 15,000 రూపాయలను అందజేయాలి. ప్రత్యేక మరియు సీజనల్ హాస్టల్ లను ఏర్పాటు చేయాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.శరత్ కుమార్. కరువు ప్రాంత విద్యార్థులకు...
239 Views దేశంలో అనేక రైతాంగ పోరాటాలకు నాయకత్వం వహించి విజయాలకు దిక్సూచిగా నిలిచిన అఖిలభారత రైతు సంఘం కౌన్సిల్ సమావేశాలు కర్నూల్ నగరంలో ఈనెల 15,16,17 తేదీలలో జరగబోతున్నాయని ఈ సమావేశంలో జయప్రదం చేయాలని...
286 Viewsష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 30 వేల రూపాయలు పరిహారంగా చెల్లించాలి. దేవనకొండ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించినప్పటికీ కరువు సహాయక చర్యలు ఇప్పటివరకు చేపట్టకపోవడంపై సీపీఐ ధర్నా. ఇటీవల ఖరీఫ్ సీజన్లో ఏర్పడిన...
243 Viewsకర్నూలు జిల్లా దేవనకొండ మండలం లోని గుడిమిరాళ్ళ గ్రామ రెవెన్యూ సహాయకులు సుంకన్న అనారోగ్యంతో మృతి గ్రామ రెవెన్యూ సహాయకులు సుంకన్న మృతి పట్ల దేవనకొండ తహశిల్దార్ వెంకటేష్ నాయక్ ఆదివారం ప్రగాఢ సానుభూతి...
242 Viewsదేవనకొండలో సిపిఐ 30 గంటల దీక్ష గోడపత్రికల ఆవిష్కరణ. కృష్ణా జలాల పునః పంపిణీ, కరువుపై సిపిఐ 30 గంటల దీక్షను జయప్రదం చేయండి. నీళ్ళే సంస్కృతి.. నీళ్ళేచరిత్ర… కరువు, వలసలు, ఆత్మహత్యల విముక్తికై....
256 Viewsఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.శరత్ కుమార్. దేశంలో శాస్త్రీయ విద్యావిధానానికై పోరాటాలు నిర్వహించడానికి విద్యార్థులందరూ సన్నద్ధం కావాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.శరత్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏఐఎస్ఎఫ్...
304 Viewsసంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపినందుకే రాష్ట్రానికి సీఎం జగన్ అవసరమని అన్ని వర్గాలప్రజలు కోరుకుంటున్నారని శుక్రవారం దేవనకొండ పట్టణంలోని 2 వ సచివాలయం లో పరిధిలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ కు జగన్...
292 Views30 గంటలు నిరవధిక దీక్షలో సంఘీభావం ప్రకటించిన కోట్ల సుజాతమ్మ ,గౌస్ దేశాయ్. అధికారుల, ప్రజాప్రతినిధుల హామీతో దీక్ష విరమణ. నిరవధిక దీక్షకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జి కోట్ల సుజాతమ్మ,సిపిఎం...
222 Views విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఉపసంహా రించుకోవాలని, కడప ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో కేజీ నుండి పీజీ వరకు విద్యాసంస్థల బంద్...