199 Viewsరాయలసీమకు న్యాయ రాజధాని ఎక్కడ? శ్రీ బాగ్ ఒప్పందం అమలు పేరుతో రాయలసీమకు తీవ్ర అన్యాయం. కృష్ణ జలాల పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిన వాటిపై స్పందించని వైసిపి ప్రభుత్వం....
199 Viewsముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలి. సిఎం పర్యటన పై అన్ని సెక్టర్ ఇంచార్చ్ పోలీసు అధికారులకు భ్రీఫింగ్ చేసిన అనంతపురం రేంజ్ డీఐజీ, కర్నూల్ జిల్లా ఎస్పీ. కర్నూల్ రేంజ్ ఇంచార్జ్...
188 Views దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల ఇళ్ల వద్దకే సేవలను అందిస్తున్నారని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పేర్కొన్నారు. మద్దికేర మండలం పెరవలి గ్రామంలో ఇంటి ఇంటికి నీరు...
189 Viewsదేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల ఇళ్ల వద్దకే వైద్య సేవలను అందిస్తున్నారని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పేర్కొన్నారు. వెల్దుర్తి మండలం కలగొట్ల గ్రామంలో ఈరోజు సురక్ష వైద్య...
185 Viewsప్రభుత్వ విద్యాసంస్థను నాశనం చేసిన సీఎం… పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షుడు బి.రామకృష్ణ కర్నూలు జిల్లా కు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సిఎం జగన్ ఏ మొఖం పెట్టుకొని ఎమ్మిగనూరుకు వస్తున్నారని...
260 Viewsకర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పాట్రాల్ల ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో మాధాపురం లో జరిగిన కళాజాత కార్యక్రమములో భాగంగా బ్యాంక్ మేనేజర్ బాలాజీ నాయక్ మాట్లాడుతూ ప్రతి రైతు కిసాన్ క్రెడిట్...
197 Viewsఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే.శ్రీమతి కోట్ల సుజాతమ్మ ఆదేశాల మేరకు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరిలో బుధవారం మధ్యాహ్నం 03.00 గంటలకు చిప్పగిరి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు...
184 Viewsరుద్రవరం మండల కేంద్రం మేజర్ పంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో రూ,17.50 లక్షల గడపగడపకు నిధులతో సిసి రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు సర్పంచ్ బైరి విజయలక్ష్మి, వైసిపి నాయకుడు బైరి బ్రహ్మం తెలిపారు. బుధవారం...
193 Viewsవైద్య శిబిరంలో ఏర్పాటుచేసిన స్టాల్స్ ను పరిశీలిస్తున్న డి ఎల్ డి ఓ జనార్ధన రావు. హౌసింగ్ పీడీ వెంకటసుబ్బయ్య. రుద్రవరం మండల పరిధిలోని కోటకొండ గ్రామంలోని ఎంపి యు పి స్కూల్ నందు...
163 Viewsకర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పర్యటన నిమిత్తం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన తెలిపారు.బుధవారం ఎమ్మిగనూరు వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక పై ముఖ్యమంత్రి...