218 Viewsకర్నూలు జిల్లా దేవనకొండ మండలం లోని గుడిమిరాళ్ళ గ్రామ రెవెన్యూ సహాయకులు సుంకన్న అనారోగ్యంతో మృతి గ్రామ రెవెన్యూ సహాయకులు సుంకన్న మృతి పట్ల దేవనకొండ తహశిల్దార్ వెంకటేష్ నాయక్ ఆదివారం ప్రగాఢ సానుభూతి...
220 Viewsదేవనకొండలో సిపిఐ 30 గంటల దీక్ష గోడపత్రికల ఆవిష్కరణ. కృష్ణా జలాల పునః పంపిణీ, కరువుపై సిపిఐ 30 గంటల దీక్షను జయప్రదం చేయండి. నీళ్ళే సంస్కృతి.. నీళ్ళేచరిత్ర… కరువు, వలసలు, ఆత్మహత్యల విముక్తికై....
233 Viewsఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.శరత్ కుమార్. దేశంలో శాస్త్రీయ విద్యావిధానానికై పోరాటాలు నిర్వహించడానికి విద్యార్థులందరూ సన్నద్ధం కావాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.శరత్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏఐఎస్ఎఫ్...
277 Viewsసంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపినందుకే రాష్ట్రానికి సీఎం జగన్ అవసరమని అన్ని వర్గాలప్రజలు కోరుకుంటున్నారని శుక్రవారం దేవనకొండ పట్టణంలోని 2 వ సచివాలయం లో పరిధిలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ కు జగన్...
268 Views30 గంటలు నిరవధిక దీక్షలో సంఘీభావం ప్రకటించిన కోట్ల సుజాతమ్మ ,గౌస్ దేశాయ్. అధికారుల, ప్రజాప్రతినిధుల హామీతో దీక్ష విరమణ. నిరవధిక దీక్షకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జి కోట్ల సుజాతమ్మ,సిపిఎం...
198 Views విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఉపసంహా రించుకోవాలని, కడప ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో కేజీ నుండి పీజీ వరకు విద్యాసంస్థల బంద్...
179 Viewsహంద్రి నీవా కు గుండ్లకొండ దగ్గర స్లూయిజ్ ఏర్పాటు చేసి కోటకొండ వరకు సాగునీరు ఇవ్వాలి. హంద్రీనీవా ద్వారా మండలంలోని చెరువులకు నీళ్లు నింపాలి. గుండ్లకొండ దగ్గర హంద్రీనీవాకు స్లుయిజ్ ఏర్పాటు చేసి కోటకొండ...
200 Viewsజిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి. నేను పోటి చేసే స్థానాన్ని అధిష్టానం నిర్ణయిస్తుంది. టిడిపి నేత సుధాకర్ శెట్టిని పరామర్శించిన కోట్ల. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అధికారం చేపట్టిన వెంటనే పరిశ్రమలు...
204 Viewsఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.శరత్ కుమార్. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఉపసంహా రించుకోవాలని, కడప ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో నవంబర్ 8...
184 Viewsవిద్య వైద్యం ఉపాధి అవకాశాలపై దృష్టి సారించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వండి. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య గారికి సిపిఐ ప్రతినిధి బృందం వినతిపత్రం. కర్నూలు జిల్లాలో...