256 Viewsకార్పొరేట్లకు రెడ్ కార్పొరేట్ రైతుల పై ముళ్ళ బుల్లెట్లు కురిపిస్తున్న మోడీ. దేవనకొండ -/ నేటి భారత్ : కేంద్రంలోనీ నరేంద్రమోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు రెడ్ కార్పొరేట్ల పరుస్తూ రైతాంగం పై ముళ్ల బుల్లెట్లు...
246 Viewsసిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో ఆలూరు నియోజకవర్గంవైఎస్ఆర్సిపి ఇన్చార్జి విరుపాక్షి కి వినతి. బుడగ జంగాలకు ఇళ్లస్థలాలు ఇచ్చి, ఇల్లు నిర్మించి ఇవ్వాలి. బుడగ జంగాలకు కుల దృవీకరణ పత్రాలు ఇవ్వాలి. బుడగ జంగాల...
252 Viewsతక్షణమే పంట నష్టపరిహారం రైతుల ఖాతాలకు జమ చేయాలి. బ్యాంకుల్లో రైతుల అప్పులను షరతులు లేకుండా రద్దు చేయాలి. కరువు సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలం. సిపిఐ ఆధ్వర్యంలో దేవనకొండ తహశీల్దార్...
225 Viewsకరువు నేపథ్యంలో రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని రైతులకు పంట నష్టపరిహారం ఇప్పించాలనే చిత్తశుద్ధి ప్రజాప్రతినిధులకు లేకపోగా సీట్ల కోసం అధికారం కోసం పాకులాడుతున్నారని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు బి...
221 Viewsదేవనకొండ -/ నేటి భారత్ : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని 2023 డిసెంబర్ 26 వ తేది మంగళవారం జగన్మోహన్ రెడ్డి లాంచనంగా ప్రారంభించిన...
224 Viewsదేవనకొండ మండలం నెల్లిబండ గ్రామంలో గ్రామ విచారమంచ్ ఆధ్వర్యంలో అయోధ్య శ్రీరామ అక్షింతలను పురస్కరించుకొని ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో గోమాతను కూడా ఊరేగింపు నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున కదిలి వచ్చి...
260 Viewsఘనంగా CPI 99వ వార్షికోత్సవాలు. అమరవీరుల స్ఫూర్తితో సమ సమాజ స్థాపనే ధ్యేయంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే. మద్దిలేటి శెట్టి, సిపిఐ మండల కార్యదర్శి ఎం. నరసరావు...
259 Viewsప్రతి విద్యార్థికి ప్రత్యేక కరువు స్కాలర్ షిప్ ద్వారా 15,000 రూపాయలను అందజేయాలి. ప్రత్యేక మరియు సీజనల్ హాస్టల్ లను ఏర్పాటు చేయాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.శరత్ కుమార్. కరువు ప్రాంత విద్యార్థులకు...
214 Views దేశంలో అనేక రైతాంగ పోరాటాలకు నాయకత్వం వహించి విజయాలకు దిక్సూచిగా నిలిచిన అఖిలభారత రైతు సంఘం కౌన్సిల్ సమావేశాలు కర్నూల్ నగరంలో ఈనెల 15,16,17 తేదీలలో జరగబోతున్నాయని ఈ సమావేశంలో జయప్రదం చేయాలని...
262 Viewsష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 30 వేల రూపాయలు పరిహారంగా చెల్లించాలి. దేవనకొండ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించినప్పటికీ కరువు సహాయక చర్యలు ఇప్పటివరకు చేపట్టకపోవడంపై సీపీఐ ధర్నా. ఇటీవల ఖరీఫ్ సీజన్లో ఏర్పడిన...